మంత్రి హరీశ్ రావు | గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.
కేంద్రాలను ప్రారంభిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల మోములో వెల్లివిరుస్తున్న ఆనందం నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 27: కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేది లేదని స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభ�
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి | ఎఫ్సీఐ ధాన్యాన్ని కొనకపోయిన సీఎం కేసీఆర్ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే కొనుగోలు చేసేలా ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తు
దేశంలో రెండోస్థానంలో నిలిచిన తెలంగాణ 2020-21లో ఎఫ్సీఐ రికార్డు కోనుగోళ్లు రాజ్యసభలో ప్రకటించిన కేంద్రప్రభుత్వం హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్కు దీటుగా నిలు�
పంటసొమ్ము కింద రైతుల ఖాతాల్లో జమ స్వరాష్ట్రంలో 4.84 కోట్ల టన్నుల ధాన్యం సేకరణ ముగిసిన ఈ ఏడాది యాసంగి కొనుగోళ్లు 92 లక్షల టన్నుల ధాన్యం.. 17,300 కోట్ల చెల్లింపులు 23 జిల్లాల్లో అంచనాలకు మించి పంట దిగుబడి గతంలో ఎప్పు
పత్తి పంటతో మార్కెట్లో అధిక లాభం దేశంలో ఎక్కడా ధాన్యం కొనలేదు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సిద్దిపేట/నిజామాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ వ్యవసాయంలో విప్లవాత్మకమైన మా ర్పులు రావాల�
సత్తాచాటిన తెలంగాణ రాష్ట్రం25లోగా రేషన్కార్డు దరఖాస్తుల పరిశీలన: మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్/ కరీంనగర్, జూన్ 18(నమస్తే తెలంగాణ): రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి తెలంగాణ సత్తా చాటిందని పౌరసరఫ
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి | కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలింపులో జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు చూసుకోవాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
క్యూఆర్ కోడ్ విధానం క్యూఆర్ కోడ్ విధానం పంజాబ్ను తలదన్నేలా రాష్ట్రంలో వరి దిగుబడి కరోనాకాలంలో ధాన్యంకొంటున్న రాష్ట్రం మనదే 87% సేకరణ పూర్తి… మరో 4 రోజుల్లో సంపూర్ణం తెలంగాణ రాష్ర్టాన్ని పట్టించుకోన
తెలంగాణ ఏర్పడ్డాక ఇదే అత్యధికం హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో యాసంగి సీజన్కు సంబంధించి శుక్రవారం నాటికి ధాన్యం కొనుగోళ్లు రికార్డుస్థాయిలో 67 లక్షల టన్నులకు చేరాయి. మరో 10-15 లక్షల టన్నుల ధాన్యం