యూ-బిట్ క్రిప్టో కరెన్సీ మోసం కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. ప్రజలను మోసం చేసిన ఘటనలో గతంలో ఐదుగురిని అరెస్టు చేయగా.. బుధవారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
DSC 2008 | జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి డీఎస్సీ 2008 బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నిరసనలు వద్దు.. వచ్చి కలవండి అని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ డీఎ�
Gadwal | జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బుధవారం తెల్లవారుజామున నుంచి ఉండవెల్లి మండలంలోని మెన్నిపాడు వాగుకు వరద భారీగా రావడంతో రాకపోకలు న�
గుజరాత్లో దాదాపు 150 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మిస్సింగ్ అయ్యారు! టీచర్లు ఏంటి.. అదృశ్యం కావడమేంటి అని అనుకొంటున్నారా? అవును రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్లు గత కొన్నాళ్లుగా కనిపిం�
ప్రైవేట్ స్కూళ్లల్లో ఇంటర్ పాసైనోళ్లు.. డిగ్రీ ఫెయిలైనోళ్లే పాఠాలు చెప్తున్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. సర్కారు స్కూళ్లల్లో పనిచేసే వారితో పోల్చితే సగం చదువుకున్నోళ్లే ప్రైవేట్ పాఠశాలల్లో బో�
రాష్ట్రంలోని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకుల్లో ఐకమత్యం లోపించింది. కుల, మత, ప్రాంతాల వారీగా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల
నాయకులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం మొత్తం ఉపాధ్యాయుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు.
TS UTF | సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో అవసరానికి మించి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని పేర్కొంటూ సొసైటీ కార్యదర్శి సీనియర్ ఉపాధ్వాయులను అదనపు ఉపాధ్యాయులుగా గుర్తించి హడావుడిగా బదిలీకి ఆదేశాలివ్వడ�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖలో అవినీతి రాజ్యమేలుతున్నది. కామారెడ్డి జిల్లాలో ఈ పరిస్థితి దారుణంగా మారింది. పారదర్శకంగా ప్రభుత్వ టీచర్ల బదిలీలను చేపడుతున్నట్లుగా సర్కారు ప్రకటన గాలిమూటలే అవు
Telangana | ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ నెల 8 నుంచి ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
Mulugu | ములుగు జిల్లా మంగపేటలో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయుల వివాహేతర సంబంధం బట్టబయలైంది. టీచర్ భర్త రెడ్హ్యాండెడ్గా పట్టుకొని వారిద్దరినీ పోలీసులకు అప్పగించాడు.
TS Govt | రాష్ట్రంలో శుక్రవారం నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నంబర్ 5ను గురువారం జారీ చేశారు.
Vinod Kumar | విద్యారంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. తెలంగాణ గురుకులాలు యావత్తు దేశానికే