హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలో నిరుద్యోగులు సంబురాలు చేసుకుంటున్న�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ శాసనసభా వేదికగా ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పా
CM KCR | నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు.
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగ నియామక నోటిఫికేషన్లతో పాటు నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరో తీపి కబురు అందించారు. పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయో�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇక నుంచి భర్తీ చేసే ఆర్డీవో, డీఎస్పీ, సీటీవో, ఆర్టీవోతో పాటు గ్రూప్-1 ఉద్యోగాలన్నీ లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకి వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభా వేదికగా ప్రకటించ
హైదరాబాద్ : ఇక పై రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తేల్చిచెప్పారు. ఉద్యోగ నియామక నోటిఫికేషన్ల ప్రకటన సందర్భంగా ఈ విషయాన్ని కేసీఆర్ వెల్లడ�
CM KCR | తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చాం అని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రేపు మాపో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాం. క�
ఓవైపు ఉద్యోగులను రెచ్చగొట్టుడు..మరోవైపు నిరుద్యోగులపై మొసలి కన్నీరు రాష్ట్రపతి ఉత్తర్వులు అమలుకాకుండా అడ్డు ఉద్యోగుల విభజన పూర్తయితే నోటిఫికేషన్లకు సిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, జనవరి 30 (నమస�
Telangana | కొత్త సంవత్సరంలో భారీగా కొలువులను భర్తీచేసేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. వివిధ ప్రభుత్వశాఖల్లోని ఖాళీల లెక్కలు తీసే పని చురుకుగా సాగుతున్నది. ఇప్పటికే