సీఎం రేవంత్రెడ్డి ప్రజలు ఛీదరించుకునే స్థాయికి దిగజారారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల వేళ ఏడాదిలోపు రెండులక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి చే�
నిరుద్యోగులమైన తమతోనూ, తమ కుటుంబ సభ్యులతోనూ ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్.. ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా తమ జీవితాలతో ఆటలాడుకుంటోందని ఖమ్మం జిల్లా నిరుద్యోగులు మండిపడ్డారు.
కాంగ్రెస్ సర్కారు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటై 18 నెలలవుతున్నా ఇప్పటి వరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని ఆగ్ర హం వ్యక్తం చేశారు
జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బయలుదేరి�
Harish Rao | ప్రభుత్వ ఉద్యోగాల కోసం హాలో నిరుద్యోగి.. ఛలో సెక్రటేరియట్కు పిలుపు ఇచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం అప్రజాస్వామీకం అని మాజీ మంత్రి హరీశ్�
KTR | ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ద్రోహంపై నిలదీసేందుకు వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జేఏసీ అధ్యక్షుడు మోతీలాల్
హైదరాబాద్, ఏప్రిల్6 (నమస్తే తెలంగాణ): బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలిదఫాలో వివిధ కేటగిరీ
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖల కార్యదర్శులు, వివ�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా విద్యాశాఖ, ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లలో 2,440 �
హైదరాబాద్ : యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. తాజాగా మరో 1,663 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ శనివా