పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తన విగ్రహాన్ని తానే రాజ్భవన్లో ఆవిష్కరించారు. ఆయన గవర్నర్గా ప్రమాణం చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
రాజ్భవన్ నుంచి వెంటనే వెళ్లిపోవాలని అక్కడ విధులు నిర్వరిస్తున్న ఆఫీస్ ఇన్ ఛార్జి సహా పోలీసులందరినీ పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ సోమవారం ఆదేశించారు.
పశ్చిమ బెంగాల్ రాజ్భవన్ ఉద్యోగిని ఆ రాష్ట్ర గవర్నర్ ఆనంద బోస్పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ముగ్గురు రాజ్భవన్ ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్టు శనివారం పోలీస్ అధికారులు తెలిపారు.
Molestation case: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్పై లైంగిక వేధింపుల ఫిర్యాదు ఇచ్చేందకు ప్రయత్నించిన ఓ మహిళా ఉద్యోగిని అడ్డుకున్న కేసులో రాజ్భవన్కు చెందిన ముగ్గురు ఉద్యోగులపై ఇవాళ కోల్కతా
ప్రధాని మోదీ బెంగాల్ పర్యటనకు ముందు బీజేపీకి షాక్ తగిలింది. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ రాజ్భవన్లో పనిచేస్తున్న తాత్కాలిక మహిళా ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేశ
ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట సోమవారం ధర్నాకు దిగిన టీ ఎంసీ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మం గళవారం ఉదయం మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ వద్ద వారు తమ నిరసనను కొనసాగించారు.
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ వైఖరిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెడుతున్నారని మండిపడ్డారు. ఇదే వైఖరి కొనసాగి�
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, గవర్నర్ సీవీ ఆనందబోస్ మధ్య రాజుకున్న యూనివర్సిటీ చాన్సలర్ వివాదం మరింత ముదిరింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలపై బెంగాల్ ప్రభుత్వ పెత్తనాన్ని తగ్గించేలా తాజాగా గవర్నర్ మ�
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస ఐదుగురి ప్రాణాలను బలిగొంది. గురువారం రాత్రి ముషీరాబాద్ జిల్లా నబగ్రామ్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) స్థానిక ప్రాంత కార్యదర్శి హత్యకు గురయ్యారు.