కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ రోడ్డెక్కి రాష్ట్ర ప్రభుత్వ చర్యను విమర్శించడం సంచలనం సృష్టించింది. దీంతో కొల్లాం జిల్లాలో శనివారం నాటకీయ పరిణామాలతో రెండు గంటల పాటు హైడ్రామా నడిచింది.
కేరళ అసెంబ్లీలో ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ కేవలం 2 నిమిషాల్లోపే తన ప్రసంగాన్ని ముగించారు. ప్రభుత్వం అందించిన కాపీలో కేవలం చివరి పేరాను చదివి మమ అనిపించారు. ప్రభుత్వ విధానాలపై గవర్నర్ అత్యంత తక్క�
కేరళ ముఖ్యమంత్రి విజయన్పై ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మంగళవారం తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై భౌతిక దాడికి కుట్ర పన్నారని, ముఖ్యమంత్రి ఆదేశానుసారమే సీపీఐ (ఎం) అనుబంధ సంస్థ ఎస్ఎఫ్ఐకి చెందిన విద�
గవర్నర్ అనేది రాష్ట్ర పరిధిలో అత్యున్నత రాజ్యాంగ పదవి. రాష్ట్ర పరిపాలన అంతా గవర్నర్ పేరు మీదనే సాగుతుంది. ఎంతో హుందాతనంతో, పరిణతితో ఆ పదవిని నిర్వహించాల్సిన అవసరముంటుందని ప్రత్యేకించి చెప్పుకోవాల్సి
Supreme Court | కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్కు నోటీసులు జారీ చేసింది. పినరయి విజయన్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల
భూసంస్కరణల సవరణ బిల్లుకు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ఖాన్ ఆమోదం తెలుపకుంటే రాజ్భవన్కు రైతుల మార్చ్ నిర్వహించాలని అధికార ఎల్డీఎఫ్ నిర్ణయించిందని కేరళ సీఎం పినరాయి విజయన్ పేర్కొన్నారు.
గవర్నర్ స్థానంలో నిపుణులైన విద్యావేత్తను రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్సలర్గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు తెలిపారు.
కేరళలో యూనివర్సిటీల వైస్ చాన్స్లర్ల నియామకాల విషయంలో సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య కొనసాగుతున్న వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది.