ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన ఆదివాసీ మహనీయుల చరిత్రను నేటి తరం తెలుసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. శుక్రవారం ఊట్నూర్లోని కుమ్రం భీం ప్రాంగణంలోని కుమ్రం భీం విగ్రహానికి ఐటీడీ�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యన వారథిగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. లక్షలకు
న్యాయమూర్తుల నియామక విధానంపై తరచూ విమర్శలు గుప్పిస్తున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు మరోసారి న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నారు. న్యాయమూర్తులను ప్రజలు ఎన్నుకోరు కాబట్టి,
మానవాళికి వచ్చే అనేక రోగాలకు ‘చేతుల అపరిశుభ్రత’నే కారణం. ‘పరిశుభ్రత’ అనేది ప్రతిరోజు చేసే ఒక సాధారణ ప్రక్రియ. కానీ చేతుల పరిశుభ్రతపై సరైన అవగాహన లేక ప్రజలు నిర్లక్ష్యం చేస్తుంటారు.