విద్యకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు కావాల్సినవన్నీ ఎప్పటికప్పుడు సమకూర్చుతున్నది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఉచితంగా యూనిఫామ్స్ అందిస్తుండగా వాటిని ముందస్తుగానే తయారు చేసే వ�
వేంపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులున్నాయి. అందులో బాలురు 85, బాలికలు 65 మంది చొప్పున మొత్తం 150 మంది చదువుతున్నారు. అయితే తమ ఊరి బడి కోసం తమవంతుగా ఏదైనా చేయాలని గ్రామపంచాయతీ పాలకవర్�
పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపారు. సర్కారు పాఠశాలల విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా రాణించారు. రెసిడెన్షియల్, మోడల్, కేజీబీవీ స్కూళ్ల విద్యార్థులు మంచి మార్కులతో ఔరా అన�
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్నారని నాగార్జునసాగర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఐలయ్య అన్నారు.
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఎంపీసీలో సిర్పూర్ కాగజ్నగర్ కాలేజీ విద్యార్థి జెల్ల అమన్ 990 మార్కులు సాధించాడు.