గుడి మాయమైంది. నిర్మించిన ఆలయాన్ని గుట్టుచప్పుడు కాకుండా తొలగించా రు. రూ.కోట్ల విలువైన సర్కారు స్థలం కబ్జాకు గురైం ది. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన దేవాలయాన్ని తొలగించి వేరే వారికి అప్పగించే ఈ వ్యవహారంలో
సంగారెడ్డి జిల్లా అమీన్ఫూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడలో సర్వేనంబర్ 993 ప్రభుత్వ స్థలం పెద్ద ఎత్తున కబ్జాలకు గురవుతున్నట్లు తెలుసుకొని అమీన్పూర్ అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులు, మాజీ ప్రజా ప్రత�
బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీలో 12 ఎకరాల ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ చేస్తున్న క్రమంలో పలు ఆక్రమణలు బయటపడుతున్నాయి. కొంతమంది తమ ఇండ్ల వెనకాల ఉన్న ఖాళీ స్థలాన్ని దర్జాగా కబ్జా చేసి ప్�
జూబ్లీహిల్స్లోని నవనిర్మాణ నగర్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంపై కొందరు అక్రమార్కుల కన్ను పడింది. ఆ స్థలానికి గేటు ఏర్పాటు చేయడంతో పాటు లోనికి ఎవ్వరి వెళ్లకుండా కాపలా ఉంచారు. షేక్పేట మండల పరిధిలోని సర�
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్నుపడుతున్నది. రాత్రికి రాత్రే అక్రమ వెలుస్తున్నాయి. తాజాగా కుర్మల్గూడ సర్వేనంబర్ 80లోని స్థలం ఆక్రమణకు యత్నించగా, అధికారు�
అల్వాల్ మండలం తిరుమలగిరిలోని లోతుకుంటలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని భూమి జనరల్ ల్యాండ్ రికారడ్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి చ
కరీంనగర్ను ఆనుకొని ఉన్న బొమ్మకల్లో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములపై అక్రమార్కులు కన్నేశారు. దర్జాగా తమ భూమిలో కలిపేసుకుంటున్నారు. ఇప్పటికే అనేక జాగలను చెరబట్టిన భూ బకాసురులపై ప్రభుత్వం ఓ వైపు విచార�
ప్రభుత్వ భూమిపై రియల్టర్ల కన్ను పడింది. సిద్దిపేట జిల్లా హుస్సాబాద్లో విలువైన ప్రభుత్వ భూమికి సంబంధించి తప్పుడు సర్వే నంబరు చూపించి ప్లాట్లు చేసి విక్రయించేందుకు విఫలయత్నం చేస్తున్నారు. కొన్ని రోజుల�