విద్యార్థులు లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రులు, పుట్టిపెరిగిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో�
మండలంలోని బొంరాస్పేట, చౌదర్పల్లి ఉన్నత పాఠశాల, బొంరాస్పేట ప్రాథమిక, బాలికల ప్రాథమికోన్నత పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మన ఊరు-మనబడి పథకం ద్వారా చేపట్టిన ప
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నెట్తో సంబంధం లేకుండా డిజిటల్ బోధన మొదలైంది. తెలంగాణ విండో యాప్తో డిజిటల్ పాఠాలకు శ్రీకారం చుట్టారు. గతంలో కేసీఆర్ సర్కారు 8, 9, 10 తరగతుల విద్యార్థులకు డిజిటల్ పాఠాల బో
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లోని సృజనాత్మకత, శాస్త్రీయ నైపుణ్యం వెలికి తీసేందుకు ఏటా నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శన(సైన్స్ ఫెయిర్)ల నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నది.
పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు వికారాబాద్ జిల్లా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఈ ఏడాది ఆగస్టులోనే ‘లక్ష్య’ పేరుతో కార్యక్రమానికి రూపకల్పన చేసి, సబ్జెక్టుల వారీగా తీస
జిల్లాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి/ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ శ్వేత తెలిపారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు జిల్లాలో 2 పరీక్షా కేంద�
సర్కారు బడులను విద్యుత్తు బిల్లుల భారం నుంచి బయటపడేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 1,521 బడుల్లో సౌర విద్యుత్తును అమర్చగా, మరో 5,267 స్కూళ్లల్లో సోలార్ �
నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు స్టడీమెటీరియల్ను ఉచి తంగా అందిస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనో హర్రెడ్డి అ�