రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఎమ్మెల్యే కిశోర్తో కలిసి కోడూరులో ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ అర్వపల్లి, ఆగస్టు 24 : రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష�
కడ్తాల్ : గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మంగళవారం ఆమనగల్లు పట్టణంలో అధికారులు వివిధ స్థలాలను పరిశీలించారు. పట్టణంలోని ఆమనగల్లు-మాడ్గుల్ ప్రధా�
హైదరాబాద్ : మంత్రుల శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకులభరణం కృష్ణమోహన్ రావు, హైదరాబాద్లోని మంత్రుల సముదాయంలో స్వార్ మహతి కళా పరిషత్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25 – 2022 న రవీంద్రభారతి
మంత్రి ఎర్రబెల్లి | దివ్యాంగుల అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | గత ప్రభుత్వాలు సంచార జాతులను పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంచారజాతులను గుర్తించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని గద్వాల మ్మెల్యే కృష్ణమ
ఎస్సీ ఎస్టీ కాలనీల అభివృద్ధి | ఎస్సీ, ఎస్టీ కాలనీలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు.