ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దామని ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే ధ్యేయంగా పనిచేద్దామని తపస్ జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఐల్నేని నరేందర్ రావు పిలుపునిచ్చారు. అర్బన్ మండ�
కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. కొత్త జిల్లాగా ఏర్పడిన సమయంలో ఎస్సెస్సీ, ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలోనే టాప్లో నిలిచిన కామారెడ్డి పరిస్థితి ఇప్పుడు
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ అన్నారు. శుక్రవారం బోనకల్లులో టీ�
రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదని, ప్రభుత్వ విద్య, వైద్యంపై ప్రజల్లో పూర్తిస్థాయి నమ్మకం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ప్రజల్లో పూర్తిస్థాయి విశ్వాసం నెలకొందని రాష్ట్ర విద్యుత్ శా
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికల ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. బాలికలకు ఎలాంటి సంఘటనలు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు రక్షణగా విద్యాశాఖాధికారులు నిపుణులైన శిక్షకులచే పాఠశా�
నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 12: తెలంగాణను సాకారం చేసిన సీఎం కేసీఆర్ విద్యారంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తూనే ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్సీలు జనార్దన్రెడ్డి