గవర్నర్ల చర్యలు రాష్ట్ర ప్రభుత్వాల పతనానికి కారణమైతే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టేనని సుప్రీంకోర్టు ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో గతేడాది గవర్నర్ అసెంబ్లీలో వివాదాస్పద రీతిల�
తమదేమీ నామినేటెడ్ ప్రభుత్వం కాదని, ప్రజలు ఎన్నుకొన్న ప్రజా ప్రభుత్వమని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. రాజకీయ నేతల్లా గవర్నర్ ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడటం సరైంది కా
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గణతంత్ర శుభాకాంక్ష లు తెలిపారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం, జిల్లేరు వాగులో ఆర్టీసీ బస్ బోల్తా పడి 9మంది దుర్మరణం పాలైన సంఘటనపై ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. మృతు�
అమరావతి: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యం నిలకడగా ఉందని దవాఖాన వైద్యులు సోమవారం ప్రకటించారు. పోస్టు కొవిడ్ సమస్యలతో ఆదివారం రాత్రి హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో చేరారు. ఈ సందర్భంగా చికిత్స అం�
భద్రాద్రి జిల్లా పూసుకుంట గ్రామస్తులతో గవర్నర్హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ)/ దమ్మపేట/దమ్మపేట రూరల్: ‘ట్రాక్టర్, ఎడ్లబండి వెళ్లగలిగే దారి మాత్రమే ఉన్న గ్రామానికి అంబులెన్స్ ఎలా వస్తున్నది?’ �