జయ జయహే తెలంగాణ
జయ జనమన తెలంగాణ జయ
ప్రత్యేక తెలంగాణా
ప్రకాశించు సుదినమిదే
బంగారు తెలంగాణా
రంగారే సమయమిదే
కరెంటు కష్టాలు తీర
కడుపేదలు సేదదీర
‘ఆసరా’ పథకాలతో
అలరారే తెలంగాణ
కాలికి గజ్జె కట్టి.. గళం విప్పి ప్రజలను చైతన్యపరుస్తున్న తెలంగాణ సాంస్కతిక కళాకారులకు కేసీఆర్ సర్కారు సముచిత గుర్తింపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను జనంలోకి తీసుక�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించడంతో పండుగ వాతావరణం నెలకొన్నది. పెద్ద ఎత్తున ర్యాలీలు తీసి, తెలంగాణ తల్లి వి�
ఆయుధం కన్నా ఆశయమే గొప్పదని చెప్తుంటారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఏ పని చేపట్టినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మొదలుపెట్టి అంతిమంగా విజయం సాధించాలంటారు. ఉమ్మడి పాలనలో విధ్వంసకర, విచ్ఛిన్నకర వాతావరణాన్ని కండ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ. ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అంటూ ఏకంగా రాష్ట్ర అవతరణనే అవమానించిన ఆయన.. తెలంగాణను ‘బంగారు తెలంగాణ’గా మార్చాలని �
ఆధ్యాత్మిక కేంద్రంగా వేయిస్తంభాల గుడి అభివృద్ధి ముఖ్యమంత్రి చొరవతోనే కల్యాణమండపం పునరుద్ధరణ పనులు పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలనే పూజించాలి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ర�
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నదని ప్రముఖ కవి, సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ అన్నారు. వాసవీ సేవా కేంద్రం ఆధ్వర్యంలో లక్డీకాపూల్లోని సేవా కే�
ఇప్పుడు ‘గోల్మాల్ గుజరాత్’ మోడల్ కాదు ‘గోల్డెన్ తెలంగాణ మోడల్’ దేశవ్యాప్తం కావాలి ‘ Agriculture is our culture’ అని ఘనంగా చెప్పుకునే దేశంలో 13 నెలల పాటు రైతులు నిరసనోద్యమం చేయాల్సి వచ్చింది. దేశమంతా ఒకే ‘ప్రొక్�
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి | పెద్దశంకరంపేట : బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీలతో పాటు సంక్షేమ పథకాలు చేపడుతూ అందరి మన్ననలు పొందుతున్నాడని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. �