Srisailam | ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. వర్షం నేపథ్యంలో ఆలయం ఎదుటన గంగాధర మండపం చుట్టూ ఉత్సవం నిర్వహించారు.
Brahmotsavams | తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం, రాత్రి మలయప్పస్వామి పలు రకాల వాహనాలపై , వివిధ వేషాధారణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
అమరావతి : కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయంలో స్వర్ణ రథాన్ని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానంద ప్రారంభించారు. ఆలయంలో ఉత్సవాల సమయంలో వినియోగించేందుకు స్వర్ణ రథాన్ని తయారు చేయించారు. కలశ పూజ, హోమం, పూర్ణాహుత�
అమరావతి: కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి ఆలయంలోని నూతన స్వర్ణ రథాన్ని ఫిబ్రవరి 16న ప్రారంభించనున్నారు. సుమారు రూ.6 కోట్లతో నిర్మించిన ఈ రథాన్ని ఆలయ అధికారుల విజ్ఞప్తి మేరకు టీటీడీ చేపట్టింది
అమరావతి : వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు తిరుమలలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని మాడవీధుల్లో స్వర్ణరథంపై ఊరేగించారు. అర్ధరాత్రి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కాగా ఉదయం 9 నుం