తిరుపతి : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాల్లో ( Padmavati Vasanthosavam,)భాగంగా రెండవరోజు శుక్రవారం పద్మావతి అమ్మవారు స్వర్ణరథం(Golden Chariot) పై ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం వైదిక కార్యక్రమాల అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తిని అర్చకులు స్వర్ణరథంపై ఆశీనురాలిని చేశారు.