ఉమ్మడి రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభించేది కాదు. పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునే సౌకర్యం లేక వచ్చిన ధరకు అమ్ముకునే పరిస్థితులు. కానీ ప్రస్తుతం అన్నదాతలకు గోదాముల గోస తీరింది. రాష్ట్ర ప్ర�
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. విత్తనాలు నాటినప్పటి నుంచి మొదలుకొని పంట కోసి విక్రయించే వరకు వెన్నంటి ఉంటున్నది. ఏటా రెండు దఫాలుగా రైతుబంధు పథకం ద్వ
నగరంలో జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోదాముల్లో ప్రమాదకర రసాయనాలు ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఫైర్సేఫ్టీ పాటించని వ్యాపారులు, గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తగిన జాగ్రత్తలు పాటించని కారణంగానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వెల�
: తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ పథకాలను దేశమంతటా విస్తరించాల్సిన అవసరం ఉన్నదని వ్యవసాయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ డీన్ ప్రొఫెసర్ సుదర్శన్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇటీవల మహారాష్ట్రలోని ఆర్టీఎం నాగపూర్�
మేడ్చల్ మల్కాజిగిరి : రైతులు పండించిన ధాన్యాన్ని నిలువచేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలో కొత్తగా గిడ్డంగులను నిర్మించడానికి సన్నహాలు చేస్తుంది. పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి గిడ్డంగుల్
తుర్కయంజాల్ : రైతుల సంక్షేమమే ధ్వేయంగా ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులను చేపడుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కొహెడలో �
Mahmood ali | రాజధానిలో అనధికారికంగా ఉన్న గోదాములపై చర్యలు తీసుకుంటామని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. నగరంలో ఇరుకు వీధులు, నివాసాల మధ్య చాలా గోదాంలు ఉన్నాయని చెప్పారు.