విద్యార్థులు పరీక్షల కాలంలో ఒత్తిడికి గురికాకుండా ప్రణా ళికతో చదివి ఉత్తమ మార్కులు సాధించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. బోధన్కు చెందిన రిటైర్ట్ టీచర్ సరోజమ్మ తన సొంత డబ్బులతో శానిటరీ నాప్క�
గురుకుల విద్యాలయాలు అరకొర వసతులతో అస్తవ్యస్తంగా నడుస్తున్నాయి. అద్దె భవనాల్లో కొనసాగుతున్నా పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉన్నది. అద్దె భవనాల్లో నడుస్తున్న ఒక్కో గురుకుల విద్యాలయానికి ప్రతి నెలా సుమార�
బిడ్డలకు గోరుముద్దలు తినిపించేందుకు వచ్చిన ఓ విద్యార్థి తల్లి, మరో విద్యార్థి అమ్మమ్మను విధి బలి తీసుకున్నది. మృత్యురూపంలో వచ్చిన కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన మాక్లూర్ మండలం దాస్నగర్లోని
సర్కారు స్కూళ్లలో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం. బోధన అందించే లక్ష్యంతో పెద్దపల్లి కలెక్టర్ జిల్లాలో ‘లంచ్ అండ్ లెర్న్' పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని గొల్లపల్లి, మల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకులాలు కొత్తరూపు సంతరించుకోనున్నవి. ఉమ్మడి పాలనలో కునారిల్లిన స్కూళ్లను పునరుద్ధరించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది.
జగిత్యాల : జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ మహాత్మ జ్యోతిభా పులే బాలికల గురుకుల పాఠశాలను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో గల సౌకర్యాలను అడిగి �