నగరంలో శాంతి భద్రతలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా సోమవారం ఒకేరోజు వేర్వేరు చోట్ల ఇద్దరు హత్యకు గురికావడం భయాందోళనకు గురిచేస్తున్నది. కూకట్పల్లి�
Crime news | బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆపై ఆమెను చెట్టుకు ఉరేసి చంపిన ఘటన ఒడిశా (Odisha) రాష్ట్రం కియోంఝర్ (Keonjhar) జిల్లాలోని గోపాల్పూర్ (Gopalpur) ఏరియాలో ఆదివారం చోటుచేసుకుంది.
Girl murder | నేరస్థులు ఎంత తెలివిని ఉపయోగించినా ఒక్కోసారి సులువుగా దొరికిపోతుంటారు. ఎందుకంటే వాళ్లు చేసే ఏదో ఒక చిన్న పొరపాటు వాళ్లను పట్టిస్తుంది. తాజాగా మహారాష్ట్రలోని పుణె సిటీలో అలాంటి ఘటనే జరిగింది. పుణెల
హైదరాబాద్ : జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్లో విషాదం నెలకొంది. సోమవారం ఇంట్లో నుంచి వెళ్లిన ఓ 17 ఏండ్ల యువతి అదృశ్యమైంది. రాత్రి వరకు కూడా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తీవ్ర ఆందోళ�
భోపాల్ : ప్రియుడి ఫోన్ నంబర్ను డిలీట్ చేయలేదని కూతురిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఖర్గోనే జిల్లాలో మార్చి 16న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ 17 ఏండ్ల బాలిక.. స్థానిక�
అహ్మదాబాద్ : ఓ 23 ఏండ్ల యువకుడు క్రూర మృగంలా ప్రవర్తించాడు. మ్యారేజ్ ప్రపోజల్కు నిరాకరించిన 16 ఏండ్ల బాలికపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దారుణ ఘటన గుజరాత్లోన