Giriraj Singh | శుంకుస్థాపన కార్యక్రమం కోసం వచ్చిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ను నిరసనకారులు చుట్టుముట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. అయితే నిరసనకారుల నుంచి తప్పించుకునేందుకు కేంద్ర మంత్రి �
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ముస్లింలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘దేశ విభజన జరిగాక.. ముస్లింలను భారత్లో ఉండనివ్వటం పెద్ద తప్పు’ అంటూ వ్యాఖ్యానించారు.
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్యాగాలు చేయడానికి అసలు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కాంగ్రెస్ నేత సోనియా గాంధీలకు మంగళసూత్రాలు ఉన్నాయా? అని వ్యాఖ్యానించారు.
mid-air meeting | బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఒకే విమానంలో ఢిల్లీ నుంచి పాట్నాకు ప్రయాణించారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుకున్నారు. (mid-air meeting) విమానం పాట�
Giriraj Singh | ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులు హలాల్ మాంసం తినడం ఆపేయాలని, జట్కా మాంసం మాత్రమే తినాలని వ్యాఖ్యానించారు. బీహ�
చిప్ ఉన్న ఏ మెషీన్ను అయినా హ్యాక్ చేయవచ్చని, 2003 నుంచి తాను ఈవీఎంలతో ఓటింగ్ను వ్యతిరేకిస్తున్నానని మధ్యప్రదేశ్ మాజీ సీఎం కూడా అయిన దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. సింగ్ వ్యాఖ్యలను కేంద్ర మ�
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమార్తె రోహిణి ఆచార్యపై బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న లాలూకు.. రోహిణి కిడ్నీ �
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై ఇవాళ లోక్సభలో రగడ చెలరేగింది. జీరో అవర్లో ఈ అంశం గురించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్