మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో పేరుకుపోయిన ప్రజా సమస్యలకు పరిష్కారమే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ధ్వజమెత్తారు. బుధవారం జరిగిన సమావేశంలో పలు అంశ�
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడీవేడీగా జరిగింది. బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులకు బీఆర్ఎస్ మైనార్టీ నేత సర్దార్ చనిపోయాడని, అతడి మృతికి కారణమైన బాబా ఫసియుద్దీన్ను సస్ప�
పాలకమండలి వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల గొంతునొక్కింది. గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన 10వ సర్వసభ్య సమావేశంలో వారిని సభ ఘోరంగా అవమానించింది. జీహెచ్ఎం�
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వెళ్లిన తమపై కాంగ్రెస్ పురుష కార్పొరేటర్లు బాబాఫసియుద్దీన్, సీఎన్రెడ్డి దాడి చేశారని, మహిళా కార్పొరేటర్లపై చేయి చేసుకోవడంతో పాటు జుట్టు పట్టుకుని లాగారని, చీరకొం�
KTR | జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేయడం దుర్మార్గం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర