హరితహారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లపాటు జీహెచ్ఎంసీ పరిధిలో కోట్లాది మొ క్కలు నాటి సంరక్షించింది. నగరం నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో సైతం పెద్దఎత్తున నాటిన మొక్కలు నేడు వృ�
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కులాలవారీగా కుటుంబ సర్వేపై సందిగ్ధత నెలకొన్నది. ఈ సర్వేలో ప్రధానమైన కులగణనతోపాటు 75 అంశాలు ఇమిడి ఉన్నాయి.