రాష్ట్రంలోని అన్ని దేవాలయాల పాలకమండళ్లలో కనీసం ఒక బ్రాహ్మణుడికి ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు.
క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో వీధి దీ పాల రూపురేఖలను పూర్తిగా మార్చేందుకు రూ.1,341.60 కోట్ల అంచనా వ్యయంతో పదేళ్ల సమగ్ర నిర్వహణ (ఓఅండ్ఎం) ఒప్పందానికి జీహెచ్ఎంసీ టెండర్లు ఆహ్వానించింది. ప్రస్తు�
హరితహారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లపాటు జీహెచ్ఎంసీ పరిధిలో కోట్లాది మొ క్కలు నాటి సంరక్షించింది. నగరం నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో సైతం పెద్దఎత్తున నాటిన మొక్కలు నేడు వృ�
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కులాలవారీగా కుటుంబ సర్వేపై సందిగ్ధత నెలకొన్నది. ఈ సర్వేలో ప్రధానమైన కులగణనతోపాటు 75 అంశాలు ఇమిడి ఉన్నాయి.