ఈనెల 14న కరీంనగర్ లోని ఫిల్మ్ భవన్ లో జరుగనున్న పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఐదవ మహాసభలను విజయ వంతం చేయాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమార స్వామి పిలుపు నిచ్చారు.
UNGA | భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (United Nations General Assembly) అధ్యక్షుడు ఫిలేమాన్ యాంగ్ (Philemon Yang) స్పందించారు. రెండు దేశాలు నిగ్రహం పాటించాలని, తక్షణమే ఉద్ర�
పాలస్తీనా సమస్యపై ఇటీవల అంతర్జాతీయంగా రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో మొదటిది, ఐక్యరాజ్య సమితిలో పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించే ప్రయత్నాలు మరోసారి ఊపందుకోవడం. రెండోది, పలు దేశాలు పాలస్తీ
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజాప్రతినిధులు పని చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. కరీంనగర్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య
గ్రామాల్లో గతంలో ఎన్నడూ జరుగని అభివృద్ధి బీఆర్ఎస్ హయాం లో జరిగిందని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. చివ్వెంల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆ�
ఐక్యరాజ్య సమితి (United Nations) లోని శక్తిమంతమైన విభాగం భద్రతా మండలిలో (Security Council) తాత్కాలిక సభ్య దేశాలుగా అల్జీరియా, గయానా, సియెర్రా లియోన్, స్లొవేనియా, దక్షిణ కొరియా ఎన్నికయ్యాయి.
ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు భవిష్యత్ అవసరాలకు అనేక అభివృద్ధి పనులు చేపడుతూ దేశంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతున్నట్లు పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్రెడ్డి చ�