రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో యథేచ్ఛగా అబార్షన్లు, లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది. కొంతమంది ఆర్ఎంపీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు �
లింగ నిర్ధారణ పరీక్షల కారణంగా ఓ గర్భిణీ బలైంది. స్కానింగ్లో ఆడబిడ్డ అని తెలియడంతో అబార్షన్ చేయించగా.. అది వికటించి ప్రాణాలు కోల్పోయింది. కర్నూలులో జరిగిన ఈఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతోంది.
లింగనిర్థారణ పరీక్షలు నేరమని తెలిసినా డబ్బు కోసం కొందరు వైద్యులు, స్కా నింగ్ సెంటర్ల యజమానులు అబార్షన్లు చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎక్కువగా జరుగుతున్నాయి.
గ్రేటర్లో విచ్చలవిడిగా సాగుతున్న ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లపై పర్యవేక్షణ కరువైంది. వైద్యాధికారులు దాడులు నిర్వహించి సీజ్ చేసినా కూడా భయమన్నది లేకుండా ఇష్టానుసారంగా స్కానింగ్ దందా సాగుతున్నది.
లింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఎటుచూసినా పెద్దపెద్ద అక్షరాలతో కనిపించే బోర్డులు. అయినా ఏదో ఒకచోట గుట్టుచప్పుడు కాకుండా పరీక్షలు చేస్తూనే ఉన్నారు. ఇందులో వరంగ�
ఆడపిల్లలంటే ఇష్టంలేదని కొందరు.. తప్పు చేసి గర్భందాల్చి మరికొందరు.. కారణమేదైనా పురిట్లోనే పసికందును చిదిమేస్తున్నారు.. వివిధ కారణాలతో గర్భందాల్చిన వారు, ఆడబిడ్డ ఇష్టం లేక, ఇతరాత్ర కారణాలతో వచ్చిన వారి అవస�
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలు చేసి, గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును యాంటీ హ్యూ మన్ ట్రాఫికింగ్, టాస్ఫోర్స్, కేయూసీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన స్టి�
ఆడ, మగ.. పుట్టే బిడ్డ ఎవరైనా ఇద్దరూ సమానమే. అయినా కొందరు స్కానింగ్ల ద్వారా తమకు పుట్టే బిడ్డలను తెలుసుకుంటూ భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల బలహీనతను ఆసరా చేసుకొని కొందరు డాక్ట�