Rajasthan police: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు రాజస్థాన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బ్యాంకు అకౌంట్లతో పాటు ఆర్థిక లావాదేవీలకు చెందిన సమాచారాన్ని ఇవ్వాలని రాజస్థానీ పోలీసులు కోరినట్లు మంత్
బెంగళూరు: ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ సిబ్బంది ప్రొటోకాల్ను ఉల్లంఘించారు. కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానశ్రయం లాన్లో ఎదురుచూస్తున్నప్పటికీ, ఆయనను ఎక్
కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్పై రాజస్థాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ‘రాజకీయ రావణుడు’ అంటూ షెకావత్ చేసిన విమర్శలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద
రాజస్థాన్ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు తీవ్రమైంది. సొంత ప్రభుత్వంపై కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలపై గెహ్లాట్ ప్రభుత్వం �
రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు, పీసీసీ మాజీ అధ్యక్షుడు సచిన్ పైలట్కు మధ్య సాగుతున్న వైరం మరోసారి రగులుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సీఎం గెహ్లాట్ను పొగడ్తలతో
రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. అధ్యక్ష రేసులో సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, శశిథరూర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
యోచనలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గెహ్లాట్, చిదంబరం పేర్లు పరిశీలన అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నా మౌనముద్రలోనే రాహుల్ 20 నుంచి ఎన్నికల ప్రక్రియ! (న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి);కాంగ్రెస్