రాష్ట్రంలో ఎల్పీజీ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక వినియోగదారులు ఇబ్బందులు పడ్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పడరానిపాట్లు పడుతున�
హొర్ముజ్ జలసంధి నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోవటం.. భారత్లోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని యూరి యా తయారీ ప్లాంట్లపైనా దీని ప్రభా వం పడింది.
దేశంలో గ్యాస్ కొరత ఎక్కడా లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. ఖమ్మం గ్యాస్ ఏజెన్సీల్లో మాత్రం బ్లాక్ దందా యథేచ్ఛగా నడుస్తోంది. కృత్రిమ కొరత సృష్టిస్తూ ఏజెన్సీ సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసినా స్పందన కరువైంది. దీంతో వినియోగదారులు హెచ్పీ గ్యాస్ గోదాం వద్ద ఆందోళన నిర్వహించారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో గ్యాస్ వినియోగదార�
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హొర్ముజ్ జలసంధిని మూసివేయడంతోపాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న చమురు రిఫైనరీలు, డిపోలపై ఇరాన్ జరుపుతున్న దాడులతో చమురు, గ్యాస్ సరఫరాకు ఏర్పడుతున్న అంతరాయం తాజాగా ఎరువుల స
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10 సీఎన్జీ స్టేషన్లు యాదాద్రి జిల్లా సుంకిశాలలో సిటీగేట్ స్టేషన్ ప్రారంభం 40 వేల గృహాలు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలం�