దేశంలో ప్రస్తుతం అమలవుతున్న ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం కింద లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీగా అందజేయడానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.12 వేల కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమో�
కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు అరకోరగా అమలవుతున్నాయి. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రారంభమైన మహాలక్ష్మి పథకంలో సబ్సిడీ గ్యాస్ మేడ్చల్-మల్కాజ�
ఆరు గ్యారెంటీలంటూ అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. లబ్ధిదారులకు తెలియకుండానే కొన్ని కొన్ని పథకాలకు మంగళం పాడుతోంది. తాజాగా ఈ కోవలోకే మరో హామీ చేరినట్లుగా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవ
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టిన హామీల్లో గ్యాస్ సబ్సిడీ ఒకటి. తాము అధికారంలోకి వస్తే గృహ వినియోగానికి సంబంధించి ప్రతి గ్యాస్ సిలిండర్కు రూ.500 సబ్సిడీని ఇస్తామని రేవంత్రెడ్డి సహా ఆ పార్టీ �
గృహజ్యోతి పథకం ద్వారా విద్యుత్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అధికారులు షాక్ ఇస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిందని, తర్వాత చూద్దామని ఓ సారి, ఆన్లైన్లో తప్పుగా నమోదు చేశారని, ప్రభుత్వం ఇ
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఎన్నికల హామీ రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం నామ్ కే వాస్తే అన్నట్టుగా కొనసాగుతున్నది. రాష్ట్రంలో తెల్ల రేషన్కార్డు కలిగిన కుటుంబాలు దాదాపు 90 లక్షల వరకు