రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న మధ్యప్రదేశ్లోని బీజేపీ సర్కారు నిర్వాకం మరోసారి బయటపడింది. సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ రాఖీ పర్వదినం రోజునే �
ప్రధాని మోదీ పాలనలో టమాటలను కూడా దిగుమతి చేసుకొనే దుస్థితి దాపురించింది, ప్రపంచ దేశాలకు ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుపోతామని గప్పాలు కొట్టిన బీజేపీ సర్కారు.. నిత్యావసర వస్తువుల �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా గ్యా స్ తదితర ధరలను పెంచుతుండటంపై ఓ కళాకారుడు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఏకంగా బైక్ యాత్రను చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలను చైతన్య�
అచ్చేదిన్ ఆగయా.. అంటూ ఉపన్యాసాలు ఇస్తున్న ప్రధాని మోదీ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ (ఎల్పీజీ), నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ సచ్చేదిన్ తీసుకొచ్చారని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ �