పత్తిలో సాగు చేస్తున్న గంజాయి పంటను ఎక్సైజ్ సీఐ వీణారెడ్డి బృందం పట్టుకుంది. మండలంలోని ఉసిరికపల్లి గ్రామం లో నమ్మదగిన సమాచారంతో శనివారం ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. అందోల్ ఎక్సైజ్ సీఐ నాగిరెడ్�
పల్లెటూరులో గంజాయి పండించి.. పట్నంలో అమ్ముతున్న ఇద్దరిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 6 కిలోల 300 గ్రాముల గంజాయి, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.
రైతులు తమ వ్యవసాయ భూముల్లో గంజాయి సాగు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలు, రైతు బంధు, భూమి పట్టా రద్దు చేస్తారని ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ హెచ్చరించారు. మండలంలోని దేవాపూర్ గ్రామాని�
గంజాయి పీడ పూర్తిగా తొలగించాలి.. నేరగాళ్లు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు గంజాయి పండిస్తే రైతుబంధు, బీమా బంద్.. ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో సాగు చేస్తే పట్టా రద్దు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారాలి లేక�