Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే, గంగా నది పరిశుభ్రత, నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశారు. కలుషిత గంగా నదిలో ఎవరు స్నానం చేస్తారు? అని ప్రశ్నించారు. తాను మాత్రం ఆ నదిలో పవిత్ర �
Body In Suitcase | గంగా నది ఘాట్ వద్దకు ఇద్దరు మహిళలు చేరుకున్నారు. వారి వద్ద ఉన్న సూట్కేస్ను నదిలో పడేసేందుకు ప్రయత్నించారు. అక్కడున్న వారు ఇది చూసి మహిళలను నిలదీశారు. ఆ సూట్కేస్లో మహిళ మృతదేహం ఉన్నట్లు తెలుస�
Sisters Swept Away In Ganga | నదిలో మునిగిపోతున్న తమ్ముడ్ని చూసి అక్కాచెల్లెళ్లు ఆందోళన చెందారు. వెంటనే నదిలోకి దూకి తమ్ముడ్ని ఒడ్డుకు తోసి కాపాడారు. అయితే నదీ ప్రవాహంలో వారిద్దరూ కొట్టుకుపోయారు. ఈ విషయం తెలిసిన పోలీసులు
కాళేశ్వర గంగ మన వ్యవసాయ భూముల వైపు సాగుతున్నది.. మన పంట పొలాల్లో సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో సిద్దిపేట జిల్లాలోని చెరువులు, కుంటలను మూడేళ్లుగా నింపుతున్నారు.
ఇప్పటికీ ఆ నీళ్లు స్నానానికి కూడా పనికిరావు భక్తుల గంగాతీర్థానికి అసలే అక్కరకు రావు ఇలా అయితే నది ఎప్పటికి శుద్ధి అవుతుంది? జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం న్యూఢిల్లీ, జూలై 24: గంగా నది.. హిందువులు పరమ పవిత్�
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. పోలీసులు ఆదివారం స్థానిక చెక్పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 300 కిలోల గంజాయిని గుర్తించి పట్టుకున్నారు.