గణేశ్ ఉత్సవాల సందర్భంగా నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి జోనల్ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం అడిషనల్, జోనల్ క�
పదకొండు రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథులు శుక్రవారం రాత్రి నిమజ్జనానికి తరలి వెళ్లారు. మండపాల్లో వినాయకులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన నిర్వా హకులు ఆజాద్నగర్, యాదవ్నగర్, గాంధీచౌక్ మీదుగా శోభ
చెక్ యువర్ ఓట్పై జీహెచ్ఎంసీ ద్వారా చేసిన అవగాహన ప్రచారానికి విశేష స్పందన వచ్చింది. మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ఓటరు నమోదుపై చెక్ యువర్ ఓట్ అవగాహన కార్యక్రమం ముమ్మరంగా చేపట్టినట్లు అధికారుల�
నిమజ్జనోత్సవం సందర్భంగా విద్యాసంస్థలకు, కార్యాలయాలకు గురువారం సెలవు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా ట్యాంక్బండ్కు విచ్చేశారు. ఖైతరాబాద్ గణేశుడి శోభాయాత్రను ప్రత్యక్ష్యంగా చూస్తూ ఆనందం పొందారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గణనాథుల నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో వినాయక ప్రతిమలతో భక్తులు శోభాయాత్రలు నిర్వహించారు.