మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు మరోసారి తమ నిరసన గళాన్ని వినిపించారు. ‘సేవ్ ది మధు పార్క్ రిడ్జ్' పేరిట శుక్రవారం అపార్ట్మెంట్ మెయిన్ గేట్ వద్ద వారంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు శాంతియుతం
కడుపు గంజికి ఏడిస్తే సిగ మల్లెపూలకు ఏడ్చినట్టు’ కాంగ్రెస్ పాలన సాగుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో రైతు భరోసా కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే, గురుకుల పాఠశాలల్లో పిల్లలు
ప్రభుత్వం చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు దిశ-దశ లేకపోవడంతో ఏ ప్రాంతంలో ఏ నిర్మాణానికి నోటీసులు వస్తాయో... ఏ సామాన్యుడి ఇంటికి రెడ్మార్కు పడుతుందో... ఏ అపార్టుమెంట్ వైపు బుల్డోజర్ దూసుకువస్తుందో�
Musi Beautification : మూసీ సుందరీకరణపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు నిజమేనని నిరూపితమైంది. మూసీ బ్యూటిఫికేషన్ అనేది ఫక్తు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టేనని ప్రభుత్వ ప్రజెంటేషన్తో తేలిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వం మూసీపై ప్రతిపాదించిన గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిలిపివేయించాలని ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ను మూసీ జన్ ఆందోళన్ (ఎంజేఏ) బృందం కోరింది. ఈ మేరకు ఆమెకు గురువారం లేఖ రాస�
గాంధీ సరోవర్ పేరిట తమ ఇండ్లను కూల్చొద్దని అంటూ మధు పార్క్ రిడ్జ్లోని 450 కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతుండగా.. అదే అపార్ట్మెంట్లో నివాసముండే ఆర్టిస్ట్ ఎంవీ రమణారెడ్డి మాత్రం ఆ ప్రాజెక్టును తనకు అప్ప�