ప్రధాని నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెలాఖరులో చైనాలో పర్యటించనున్నారు. గల్వాన్లో 2020లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన తర్వాత ఆయన చైనాను సందర్శించనుండటం ఇదే తొలిసారి. ఈ �
భారత్-చైనా సైనికుల మధ్య లద్దాఖ్ సరిహద్దులోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లాఖియా ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుక�
Eastern Ladakh | గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణల అనంతరం రక్షణ శాఖ అధికారులు వెంటవెంటనే తూర్పు లఢఖ్లో భారీగా బలగాలను మోహరించారు. పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రిని అక్కడికి చేరవేశారు.
భారత, చైనా సైనికుల మధ్య2020 సంవత్సరంలో గాల్వాన్ వేదికగా ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో భారత్కు చెందిన 20 మంది సైనికులు అమరులయ్యారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు
42 మంది సైనికులు.. ముగ్గురు పౌరులు ఫిలిప్పీన్స్లో కూలిన సైనిక విమానం మనీలా, జూలై 4: ఫిలిప్పీన్స్లో ఘోరప్రమాదం జరిగింది. 96 మందితో వెళ్తున్న సైనిక విమానం ‘సీ-130’ కుప్పకూలి పేలిపోయింది. ఆదివారం మధ్యాహ్నం సులూ �
సైనికుల పరాక్రమం చిరస్మరణీయం: సైన్యంన్యూఢిల్లీ: తూర్పు లఢక్లోని గల్వాన్ లోయలో భారత్, చైనా సైన్యాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణకు మంగళవారంతో ఏడాది పూర్తయింది. తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్బాబు నేతృత్
న్యూఢిల్లీ: గల్వాన్ ఘర్షణకు ఏడాది పూర్తి అయ్యింది. గత ఏడాది చైనా సైనికులు చేసిన ఆకస్మిక దాడిలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన రోజు ఇది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ పార్ట�
అంతర్జాతీయ సరిహద్దులో గల్వాన్ లోయలో భారతదేశం-చైనా సైనికుల మధ్య భీకరపోరు గత ఏడాది సరిగ్గా ఇదే రోజున జరిగింది. ఈ పోరులో భారతదేశానికి చెందిన కర్నల్ సంతోష్ బాబుతోపాటు 20 మంది అమరులయ్యారు
న్యూఢిల్లీ: ఇండియా, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన గల్వాన్ లోయ ఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా లోకల్సర్కిల్స్ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్
బీజింగ్: గత ఏడాది జూన్లో లడాఖ్లోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. ఆ నాటి ఘటనలో నలుగురు సైనికులు