మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన 14 గ్రామాల ప్రజలకు గజ్వేల్ సమీపంలోని సంగాపూర్-ముట్రాజ్పల్లి గ్రామాల మధ్య 600ఎకరాల విస్తీర్ణంలో సుమారు 2273 డబుల్ బెడ్రూం ఇండ్లను బీఆర్ఎస్ హయాంలో న�
మురుగు రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో గజ్వేల్-ప్రజ్ఞాఫూర్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(యూజీడీ) పనులు చేపట్టారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో పనుల్లో నాణ్యత లోప�
ప్రజలకు ఆహ్లాదం పం చేందుకు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్ శివారులో బీఆర్ఎస్ హయాం లో నిర్మించిన అర్బన్ పార్కు త్వరలో అందాలను కోల్పోనున్నది. కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కు
ప్రతి ఇంటి ఆవరణంలో మొక్క లు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలో స్వచ్ఛదనం-పచ్చదనంలో భాగంగా మొక్కలు నాటిన సందర్�
పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ అధికారులకు తలనొప్పిగా మారింది. లబ్ధిదారులు పట్టాలెప్పుడిస్తారని గజ్వేల్ మున్సిపల్, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
గడిచిన నాలుగేండ్లలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సహకారంతో గజ్వేల్ మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చెందిందని, బీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేశామని మున్స