తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం స్వయంపాలనలో జరుగుతున్న అభివృద్ధి ఫలాలను, వాటిని ప్రజలు అనుభవిస్తున్న తీరును వారి మాటల్లోనే సేకరించి ‘సామాన్యుడి మాట’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ పత్రిక సంపాదకీయం పేజీలో ఒక క
మా అప్ప(తిమ్మప్ప)కు నేను, అక్క ఇద్దరమే కావట్టి, మాకు ఆరుగురు పిల్లల్నిచ్చిండేమో ఆ దేవుడు. మాకు నలుగురు కొడుకులు, ఇద్దరు ఆడబిడ్డలు. వాళ్లే మాకు సర్వం. వాళ్లను అపురూపంగా సాదుకుంటున్నం. మా అప్ప నాకిచ్చిన 24 ఎకరా
ఇగ ఇంత సల్లవడొద్దామని ఇంటిమొకాన బయల్దేరిన. కన్నారంల ఉన్న బ్యాంక్కాలనీ నుంచి కొత్తపల్లి మండలంలోని మా ఊరు సీతారాంపూర్కు నా తొవ్వ సాగుతున్నది. మా ఇంటికి వొయ్యే తొవ్వల్నే ఇంకో మంగలి దుకాణం ఉంటది. లోపల పీఓ�
ఇంటి ఐదుగురం నెల రోజులు నిమ్స్ దవాఖా న్ల ఉన్నం. ఓ రోజు డ్యూటీల ఉన్న సిస్టర్ నుంచి మా అల్లుడు సదయ్యకు ఫోనొచ్చింది ‘కన్కవ్వ కాలం జేసింది, మీరొచ్చి ఆరు లచ్చల బిల్లు కట్టి శవం తీస్కపోర్ర’ని. ఉన్నయిదుగురికి �
శుక్లారం మజ్జాన్నం ఒంటిగంటకు ఇంత సల్లవడినంక బైలెల్లింది మా కారు. సంగారెడ్డి నుంచి మొదలైన ఆరు లైన్ల రోడ్డు డెగ్లూర్ల తెగిపోయింది. డెగ్లూర్ అంటే ఇగ మేం మహారాష్ట్రల ఎంటరైనట్టే లెక్క.