TCS CEO : టీసీఎస్ సీఈవో కే శ్రీనివాసన్ ఈ యేడాది 26.52 కోట్ల జీతాన్ని ఆర్జించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వార్షిక ఆదాయం 4.6 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 2025 మార్చి వార్షిక ఏడాది వరకు 26.52 కోట్లు జీతం పొందినట్లు
జీవిత బీమా సంస్థలు నూతన బిజినెస్ ప్రీమియం వసూళ్లలో భారీ వృద్ధి నమోదైంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను నూతన ప్రీమియం వసూళ్లు 5.1 శాతం ఎగబాకి రూ.3.97 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ విశ్లేషకుల అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక లాభంలో 11.46 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది.
రూపాయి పతనం ప్రవాస భారతీయులకు కలిసొస్తున్నది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజుకొక కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో విదేశాల్లో స్థిరపడిన భారతీయులు దేశీయంగా భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుక
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో రెండంకెల వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 19.54 శాతం పెరిగి రూ.5.74 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) వె�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను కేంద్ర ప్రభుత్వానికి దాదాపు లక్ష కోట్ల రూపాయల డివిడెండ్ను చెల్లించవచ్చని తెలుస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం ఈ ఏడాది ఫిబ్ర�
ఈ ఏప్రిల్తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఐడీబీఐ బ్యాంక్ను అమ్మేస్తామని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే అన్నారు. పీటీఐ టీవీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప�
ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్న మోదీ సర్కారు.. మరో అడుగు ముందుకేసింది. పీఎస్యూల్లో వాటాలను విక్రయిస్తున్న కేంద్రం.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో�
చౌక గృహాలకు రుణాలు అందించే ఎస్ఎంఎఫ్జీ గృహ శక్తి..తెలంగాణలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించబోతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు శాఖలు ఉండగా, వచ్చే రెండేండ్లకాలంలో మరో 3 నుంచి ఐదు శాఖలను ప్రారంభించాలనుకు