మనది ప్రజాస్వామ్య దేశమని గొప్పగా చెప్తుంటాం. ప్రజాస్వామిక హక్కులేమో గానీ ప్రాథమిక హక్కుల ఫలాలు కూడా అందుకోలేకపోతున్నాం. మన దేశంలో అలాంటి పాలన సాగుతున్నది. ఇప్పటికే నక్సలైట్ల పేరిట 18 వేల నుంచి 20 వేల మందిన�
తనకు ప్రాథమిక హక్కులు ఉన్నాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) భావించిన పక్షంలో ప్రజలకు కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయని ఈడీ గ్రహించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
దేశ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు నిరంతరం పోరాటం చేసిన యోధుడు ఫాలీ సామ్ నారీమన్. స్వేచ్ఛాయుత ప్రపంచం కోసం ప్రతీ క్షణం పరితపించారాయన. దశాబ్దాల తన వృత్తి జీవితంలో రాజ్యాంగవాదిగా, లౌకికవాదిగా, ప్రా
ప్రాథమిక హక్కులతో తారతమ్య భేదాలు లేకుండా జీవనం సాగించాలని, అభివృద్ధి ఫలాలందరికీ అందాలని బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు.
Suprem Court | రాజ్యాంగంలోని ఆర్టికల్ 35A జమ్ముకశ్మీర్లో నివాసం ఉండని పౌరుల ప్రాథమిక హక్కులను లాగేసుకుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 35A జమ్ముకశ్మీర్లో నివసించని ప్రజలకు కొన్ని కీలక రాజ్యాంగ హక్క�
ప్రాథమిక హక్కుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టాలకు కట్టుబడి ఉండే, చట్టపరమైన ప్రక్రియలను గౌరవించే వ్యక్తులు మాత్రమే హక్కులను పొందగలరని, అటువంటి వారి హక్కులకే రక్షణ ఉంటుందని పేర్కొన్
ప్రతి పోటీ పరీక్షకు సంబంధించి ప్రాథమిక హక్కులు చాలా కీలకం. అలాగే వీటితో ముడిపడి ఉన్న కేసులు కూడా ప్రధానమైనవే. కథనాల రూపంలో అల్లడం ద్వారా వాటిని తేలికగా గుర్తుంచుకోవచ్చు...
-97వ రాజ్యాంగ సవరణ ద్వారా 2012లో 19(1)(సి) సహకార సంఘాలను ఏర్పర్చుకునే స్వేచ్ఛ పొందుపర్చారు. -ప్రకరణ 15లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 2005లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. -ప్రకరణ 16(4) 77వ రాజ్యాంగ సవరణ ద్వారా 1995లో ఎస్సీ, ఎస్
-1215లో ఇంగ్లండ్ రాజు జాన్ ఎడ్వర్డ్ మొదటిసారిగా హక్కులను గుర్తిస్తూ ఒక ప్రమాణ పూర్వకమైన ప్రకటన చేశాడు. దీన్నే మాగ్నాకార్టా అని అంటారు. -1948, డిసెంబర్ 10న ఐక్యరాజ్యసమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది. -భారత రా�
సమానత్వపు హక్కు (ప్రకరణలు 14-18) -14-చట్టం దృష్టిలో సమానత్వం, చట్టం అందరిని సమానంగా రక్షిస్తుంది. -15(1)- జాతి, మత, కుల, లింగ లేక జన్మస్థలం ఆధారంగా రాజ్యం ఏ వ్యక్తి పట్ల వివక్షత చూపకూడదు. -15(2)- జాతి, మత, కుల, లింగ, జన్మస్థల ప�