హైదరాబాద్ : అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ పాతబస్తీలో శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. మక్కామసీదు వద్ద వేల మంది ప్రార్థనలు పాల్గొన్నారు. ప్రార్థనలు ముగిసిన అనంతరం చార్మ�
Kabul | ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో (Kabul) మరోసారి బాంబు దాడి జరిగింది. కాబూల్లోని ఖలీఫా సాహిబ్ మసీదులో మానవ బాంబు తనను తాను పేల్చుకోవడంతో 50 మందికి పైగా మృతించెందారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. బహిరంగ ప్రదేశాలలో నమాజ్ చేయడాన్ని సహింబోమన్న హర్యానా సీఎం ఖట్టర్ వ్యాఖ్యలపై ఆదివారం ఆయన స్పందించారు. ఇలాంటి భారత్లో
చండీగఢ్: ముస్లిం సోదరుల శుక్రవారం ప్రార్థనల కోసం గురుద్వారా కమిటీ తలుపులు తెరిచింది. గురుద్వారాలో శుక్రవారం రోజు నమాజ్ చేసుకోవచ్చని కమిటీ పిలుపునిచ్చింది. హర్యానాలోని గురుగ్రామ్లో బహిరంగ ప్రదేశాలల�
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ సమీపంలో ఉన్న ఓ మసీదులో ఇవాళ పేలుడు సంఘటన జరిగింది. ఈ ఘటనలో అయిదుగురు మృతిచెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మరో 20 మంది గాయపడ్డారు. రంజాన్ ప్రార్థనలు జ
లక్నో: ఉత్తరప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో షాహీ ఇమామ్-ఇ- జుమా మౌలానా కల్బే జవాద్ నక్వీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు లక్నో మసీదులో శ