దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్ నుంచి డీసీఏం వ్యాన్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని జన్నారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ ఎదుట ఉదయం ఈ వ్యాన్ను పట్టు�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యాన్ని మంగళవారం అర్ధరాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే రాత్రికి రాత్రే బియ్యం మాయం కావడం చర్చనీయాంశంగా మారిం�
టన్నుల రేషన్ బియ్యాన్ని మెదక్ జిల్లా తూప్రాన్లో పోలీసులు పట్టుకున్నారు. తూప్రా న్ మున్సిపాలిటీ పరిధిలోని అల్లాపూర్ టోల్ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టా రు.
పేదల ఆకలి తీర్చేందుకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కులకు వరంలా మారింది. కొందరు దళారులు మాఫియాగా ఏర్పడి అడ్డదారుల్లో మహారాష్ర్టకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పలుచోట్ల ప్రత్యేకంగా దుకాణ�
జిల్లాలో శనివారం నుంచి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. గత నెల వరకు ఒక్కొక్కరికీ 10 కేజీల చొప్పున ఉచితంగా ఇచ్చిన రేషన్ బియ్యాన్ని ఈ నెలలో ఒక్కొక్కరికీ 5 కేజీల చొప్పు న అందించేలా రాష్ట్ర పౌరసరఫర�