అమరావతి : ఏపీలో సంచలనం కలిగించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడును పెంచుతోంది. ఈ కేసులో నిందితుడిగా శివ శంకర్రెడ్డికి నార్కో పరీక్షలు చేయించేందుకు సీబీఐ ఈరోజు (మంగళవారం) సీబీఐ పులివెంద�
కాంగ్రెస్ పార్టీకి సుస్మితా దేవ్ రాజీనామా | కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ, మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖను
లక్నో: ఉత్తరప్రదేశ్లో శనివారం 53 స్థానాల్లో జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన జడ్పీ సభ్యులంతా ఐక్యతతో ఉండాలని కోరుతూ సమాజ్వాదీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, చంద�
సబ్బం హరి అంత్యక్రియలు | దివంగత విశాఖ మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు సబ్బం హరి అంత్యక్రియలను మంగళవారం ఉదయం 9 గంటల తరువాత కేఆర్ఎం శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు సబ్బం వెంకట్ తెలిపారు.
చంద్రబాబు దిగ్భాంతి | విశాఖ మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు సబ్బం హరి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి| మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎక్నాథ్ గైక్వాడ్ కరోనాతో మృతిచెందారు. కరోనా బారినపడిన ఆయన ముంబైలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.