కాంగ్రెస్ వస్తే యూరియా, కరెంటు ఉండద ని మాజీ సీఎం కేసీఆర్ చెప్పాడని, ఆయన చెప్పిందే నిజమైందని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. కురవి మం డల కేంద్రంలోని సొసైటీ ఎదుట రహదారిపై యూరియా ఇప్�
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని ఎప్పుడు అమలు చేస్తుందో ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి రెడ్యానాయక్ నిలదీశారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో స్థానిక సంస్థల ఎన్నిక�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి తీరాలని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చి నా కాంగ్రెస్ను ఓడించేందుకు ప్�
గిరిజన రైతుల ధర్నాకు తాము అనుమతి కోరితే పోలీసులు హైడ్రామా చేశారని, ఎస్పీపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చి అనుమతి నిరాకరించినట్లు స్పష్టమవుతోందని ధర్నాను అడ్డుకోవడం అవివేకమని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ�
సాయం చేయాలంటే ఆస్తులుండాల్సిన అవసరం లేదు.. తపన, సంకల్పం ఉంటే చాలని నిరూపించాడు మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన గంగరబోయిన రఘు. ఓ నిరుపేద కుటుంబాన్ని అండగా నిలువాలనే అతడి ప్రయత్నం వల్ల ఆ ఇంట వెలుగులు నింప
ఎండిన పంటలకు రూ.25వేల నష్టపరిహారం ఇవ్వాలని, గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టి మద్దతు ధరతో పాటు కాంగ్రెస్ ఇస్తామన్న క్వింటాల్కు రూ.500 బోనస్ అందించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఉమ్మ�