ఫోర్జరీ సంతకాలతో ఓ విలేజ్ బుక్ కీపర్ తన చేతివాటాన్ని ప్రదర్శించింది. గ్రూపులో ఉన్న సభ్యులకు సంబంధం లేకుండానే లక్షల రూపాయలను పక్కదోవ పట్టించింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదర్పల్లి గ్రామానిక
ఫోర్జరీ సంతకాలతో ఓ విలేజ్ బుక్ కీపర్ కోటి రూపాయలు స్వాహా చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, డ్వాక్రా సంఘాల మహిళలు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. యాచారం మండలం చౌదర
ఆర్డీవోల సంతకాలు ఫోర్జరీ చేసి అలాట్మెంట్ లెటర్లు తయారు చేశాడు. వాటిని చూపించి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. తక్కువ ధరకు డబుల్బెడ్రూమ్ ఇండ్లు వచ్చాయన్న ఆనందంతో అక్కడకు వెళ్లి చూడగా బోగస్ అని తేలి�
నకిలీ చెక్కులు, ఫోర్జరీ సంతకాలతో ఓ ఎన్నారైని బ్యాంకు అధికారులు నిండా ముంచేశారు. ఖాతాదారుడికి తెలియకుండానే రూ.6.5కోట్లు కొట్టేశారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై కోర్టు ఆదేశాలతో కేసు నమోద�
ఫోర్జరీ సంతకాలతో భూమికి సంబంధించిన అగ్రిమెంట్ డాక్యుమెంట్లను సృష్టించి ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భూమికే ఎసరు పెట్టేందుకు యత్నించారు ముగ్గురు కేటుగాళ్లు. బుధవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సీఐ అన�