విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకట్టుకోవడంలో భారత్ దూసుకుపోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో ఎఫ్డీఐలు 23.6 శాతం ఎగబాకి 27.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వు బ్యాంక్ తాజాగా విడ�
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 44.42 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు మాత్రమే వచ్చాయి. 2022-23లో వచ్చిన 46.03 బిలియన్ డాలర్లతో పోలిస్తే 3.49 శాతం తగ్గాయి.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నిబంధనలు మరింత సరళతరంకాబోతున్నాయి. ఇటీవల స్పేస్ రంగంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులను నిబంధనలను సరళతరం చేసిన కేంద్ర సర్కార్..ఎంపిక చేసిన రంగాల్లో ఎఫ్డీఐ నిబంధనలు మారే అవకా
దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది ఏప్రిల్-డిసెంబర్లో 13 శాతం క్షీణించి 32.03 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. అంతకుముందు ఏడాది (2022) ఇదే వ్యవధిలో 36.74 బిలియన్ డాలర్లుగ�
అంతరిక్ష రంగం కోసం కేంద్ర ప్రభుత్వం సరళతరం చేసిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలు.. శాటిలైట్ల తయారీకి ఊతమివ్వగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా స్టార్టప్ ఎకోసిస్టమ్కు ఇవి కలిసి�
దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) క్షీణించాయి. పారిశ్రామిక ప్రోత్సాహక-అంతర్గత వాణిజ్య శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ల తాజా గణాంకాల ప్రకారం అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22)తో పోల�
వ్యవసాయ రంగానికి ఉండే కేటాయింపులను భారీగా తగ్గించడం 1991-92లో ఆర్థిక సంస్కరణలు ఆరంభమైనప్పటి నుంచి 2001-2002 వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 20శాతం తరుగుదల...
గత నెల ఫిబ్రవరిలో భారతీయ పరిశ్రమ.. డైరెక్ట్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది. గతేడాది ఫిబ్రవరితో పోల్చితే 67 శాతం క్షీణించి 2.28 బిలియన్ డాలర్ల నుంచి 753.61 మిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు రిజర్వ్ బ�