నిత్యం రద్దీగా ఉండే మహానగరంలో పాదచారుల భద్రతకు జీహెచ్ఎంసీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వారి రక్షణకు పెద్ద పీట వేస్తూ మెరుగైన వసతులను కల్పిస్తోంది. ఇందులో భాగంగానే పాదచారులకు అనువైన నగరంగా మార్చేందుకు ప్�
హైదరాబాద్ : పంజాగుట్టలో జంక్షన్లోని హైదరాబాద్ సెంట్రల్ మార్క్ వద్ద ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పాదచారులకు అందుబాటులోకి వచ్చింది. రూ. 5 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. బుధవారం మధ�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో రద్దీ ప్రాంతాల్లో పాదచారులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను అందుబాటులోకి తెస్తుంది. పాదచారులను ఆకర్షించేలా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను తీర్చ�
సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ) : ఇక నుంచి నగర రోడ్లపై బండి నిలువదు.. నడక ఆగదు. రద్దీ మార్గాల్లోనూ పాదచారులు దర్జాగా రోడ్డు దాటొచ్చు. గ్రేటర్లో ముఖ్యమైన జంక్షన్లలో పాదచారుల సౌకర్యార్థం రూ.50కోట్లతో
సనత్నగర్ ఈఎస్ఐ సమీపంలో రూ. 3.85 కోట్లతో నిర్మాణం హర్షం వ్యక్తం చేస్తున్న పాదచారులు అమీర్పేట్, డిసెంబర్ 5 : ఆ రోడ్డుకిరువైపులా ప్రధాన దవాఖానలు, నివాసిత ప్రాంతాలే కాకుండా వ్యాపార, వాణిజ్య కేంద్రాలు ఉన్న�
రూ.127.35 కోట్లతో 21 చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నిర్మాణాలు పూర్తి కావస్తున్న పనులు..త్వరలోనే అందుబాటులోకి సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ ): హైదరాబాద్ మహానగరంలోని కీల�
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు చెందిన ఒక విమానం వంతెన కింద ఇరుక్కున్నది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు సమీపంలోని ఢిల్లీ-గుర్గావ్ హైవేపై ఈ ఘటన జరిగింది. రోడ్డుకు ఒక పక్కగా వ�
చకచకా సాగుతున్న నిర్మాణ పనులు వచ్చే నెలలో అందుబాటులోకి తెచ్చేలా జీహెచ్ఎంసీ చర్యలు సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంలో కీలకమైన రద్దీ ప్రాంతాలలో రోడ్డు దాటాలంటే పాదచారులు తమ ప్రాణ�
వేగంగా కొనసాగుతున్న ఫిరోజ్గూడ ఎఫ్ఓబీ పనులు రూ. 2.5 కోట్లతో నిర్మాణం ఆగస్టులో అందుబాటులోకి బాలానగర్, జూలై 28 : పాదచారులు రోడ్డును సులువుగా దాటేందుకు వీలుగా ఫిరోజ్గూడలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణమవుతు�
ముమ్మరంగా కొనసాగుతున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు రూ. 3.95 కోట్లతో దిల్సుఖ్నగర్లో నిర్మాణం రోడ్డు దాటడంలో తీరనున్న ఇబ్బందులు మలక్పేట, మే 9: ప్రముఖ వాణిజ్య, వ్యాపార, విద్యా కేంద్రమైన దిల్సుఖ్నగ