జీహెచ్ఎంసీపై ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కన్నేశారు. సంస్థకు సంబంధించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్వోబీ)లను గద్దల్లా తన్నుకుపోయేందుకు సిద్ధ్దమయ్యారు. ప్రకటనల రూపంలో కోట్ల ఆదాయాన్ని అందించే బంగారు బాత�
జీహెచ్ఎంసీపై ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కన్నేశారు. సంస్థకు సంబంధించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్వోబీ)లను గద్దల్లా తన్నుకుపోయేందుకు సిద్ధ్దమయ్యారు. ప్రకటనల రూపంలో రూ. కోట్ల ఆదాయాన్ని అందించే బంగారు బ
Niloufer Hospital | చిన్నపిల్లలు, ప్రసూతి దవఖానగా పేరొందిన నీలోఫర్ దవఖాన భవనాలను అనుసంధానం చేస్తూ జీహెచ్ఎంసీ నిర్మించిన పుట్ ఓవర్ బ్రిడ్జ్ నిరుపయోగంగా మారాయి.
వానొస్తుందంటేనే ఆ రెండు గ్రామాల్లో ప్రజల్లో భయం మొదలవుతుంది. వరద భారీగా వస్తే రాకపోకలు నిలిచిపోవడమే గాక గతేడాది లాగే వరద గ్రామాన్ని ముంచెత్తితే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వెంటాడుతున్నది.
Visaka Station | విశాఖ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం రైల్వేస్టేషన్లోని 3,4ప్లాట్ఫార్మ్స్ మధ్య ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పాక్షికంగా కుంగింది.
Viral Video | ప్రముఖ నగరాల్లో ట్రాఫిక్ (Traffic) సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన
పనిలేదు. ఒక్కసారి ట్రాఫిక్లో ఇరుక్కుపోయామంటే అంతే సంగతులు. గంటల తరబడి అక్కడే చిక్కుకుపోవాల్సి ఉంటుంది. అయితే, దేశ రాజధాని ఢిల�
Auto Driver Rides On Foot Over Bridge | ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న ఒక ఆటో డ్రైవర్ ఆగలేకపోయాడు. సాహసోపేతమైన స్టంట్ చేశాడు. జనం నడిచే ఫుట్ఓవర్ బ్రిడ్జి మీదకు ఆటోను నడిపాడు. (Auto Driver Rides On Foot Over Bridge) నడక వంతెన మెట్ల పైకి ఆటోను దూకించాడ�
ఎల్బీనగర్ ఇన్నర్ రింగ్రోడ్డులో అలుకాపురి, సాయినగర్ వద్ద మరో నూతన ఫ్లై ఓవర్ నిర్మాణం చేయిస్తామని, రాజీవ్గాంధీనగర్ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ�
డిచ్పల్లిలోని రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స్టేషన్ గుండా హైదరాబాద్, ముంబైకి పలు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ స్టేషన్కు అవతలి పక్క�
నిత్యం రద్దీగా ఉండే మహానగరంలో పాదచారుల భద్రతకు జీహెచ్ఎంసీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వారి రక్షణకు పెద్ద పీట వేస్తూ మెరుగైన వసతులను కల్పిస్తోంది. ఇందులో భాగంగానే పాదచారులకు అనువైన నగరంగా మార్చేందుకు ప్�
హైదరాబాద్ : పంజాగుట్టలో జంక్షన్లోని హైదరాబాద్ సెంట్రల్ మార్క్ వద్ద ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పాదచారులకు అందుబాటులోకి వచ్చింది. రూ. 5 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. బుధవారం మధ�