వానొస్తుందంటేనే ఆ రెండు గ్రామాల్లో ప్రజల్లో భయం మొదలవుతుంది. వరద భారీగా వస్తే రాకపోకలు నిలిచిపోవడమే గాక గతేడాది లాగే వరద గ్రామాన్ని ముంచెత్తితే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వెంటాడుతున్నది.
Visaka Station | విశాఖ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం రైల్వేస్టేషన్లోని 3,4ప్లాట్ఫార్మ్స్ మధ్య ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పాక్షికంగా కుంగింది.
Viral Video | ప్రముఖ నగరాల్లో ట్రాఫిక్ (Traffic) సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన
పనిలేదు. ఒక్కసారి ట్రాఫిక్లో ఇరుక్కుపోయామంటే అంతే సంగతులు. గంటల తరబడి అక్కడే చిక్కుకుపోవాల్సి ఉంటుంది. అయితే, దేశ రాజధాని ఢిల�
Auto Driver Rides On Foot Over Bridge | ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న ఒక ఆటో డ్రైవర్ ఆగలేకపోయాడు. సాహసోపేతమైన స్టంట్ చేశాడు. జనం నడిచే ఫుట్ఓవర్ బ్రిడ్జి మీదకు ఆటోను నడిపాడు. (Auto Driver Rides On Foot Over Bridge) నడక వంతెన మెట్ల పైకి ఆటోను దూకించాడ�
ఎల్బీనగర్ ఇన్నర్ రింగ్రోడ్డులో అలుకాపురి, సాయినగర్ వద్ద మరో నూతన ఫ్లై ఓవర్ నిర్మాణం చేయిస్తామని, రాజీవ్గాంధీనగర్ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ�
డిచ్పల్లిలోని రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స్టేషన్ గుండా హైదరాబాద్, ముంబైకి పలు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ స్టేషన్కు అవతలి పక్క�
నిత్యం రద్దీగా ఉండే మహానగరంలో పాదచారుల భద్రతకు జీహెచ్ఎంసీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వారి రక్షణకు పెద్ద పీట వేస్తూ మెరుగైన వసతులను కల్పిస్తోంది. ఇందులో భాగంగానే పాదచారులకు అనువైన నగరంగా మార్చేందుకు ప్�
హైదరాబాద్ : పంజాగుట్టలో జంక్షన్లోని హైదరాబాద్ సెంట్రల్ మార్క్ వద్ద ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పాదచారులకు అందుబాటులోకి వచ్చింది. రూ. 5 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. బుధవారం మధ�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో రద్దీ ప్రాంతాల్లో పాదచారులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను అందుబాటులోకి తెస్తుంది. పాదచారులను ఆకర్షించేలా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను తీర్చ�
సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ) : ఇక నుంచి నగర రోడ్లపై బండి నిలువదు.. నడక ఆగదు. రద్దీ మార్గాల్లోనూ పాదచారులు దర్జాగా రోడ్డు దాటొచ్చు. గ్రేటర్లో ముఖ్యమైన జంక్షన్లలో పాదచారుల సౌకర్యార్థం రూ.50కోట్లతో
సనత్నగర్ ఈఎస్ఐ సమీపంలో రూ. 3.85 కోట్లతో నిర్మాణం హర్షం వ్యక్తం చేస్తున్న పాదచారులు అమీర్పేట్, డిసెంబర్ 5 : ఆ రోడ్డుకిరువైపులా ప్రధాన దవాఖానలు, నివాసిత ప్రాంతాలే కాకుండా వ్యాపార, వాణిజ్య కేంద్రాలు ఉన్న�
రూ.127.35 కోట్లతో 21 చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నిర్మాణాలు పూర్తి కావస్తున్న పనులు..త్వరలోనే అందుబాటులోకి సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ ): హైదరాబాద్ మహానగరంలోని కీల�