ఎల్లారెడ్డి పట్టణంతోపాటు లింగంపేట మండల కేంద్రాన్ని సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 7.30 గంటలు అయినా సూర్యుడు మంచు దుప్పటి చాటునే ఉన్నాడు. పొగమంచు కారణంగా ఎల్లారెడ్డి ప్రధాన రహదారి కనిపించకప�
ఉత్తర భారతదేశం గజగజ వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు �
China | చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జియాంగ్జీ ప్రావిన్స్లోని నాన్చాంగ్ కౌంటీలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పలు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో 17 మంది మరణించగా, 22 మంది
ములుగు, వరంగల్ జిల్లాలను పొగ మంచు కమ్మేసింది. ములుగు జిల్లాలోని 163 జాతీయ రహదారిపై, లక్నవరం సరస్సు వద్ద, వాజేడు, నర్సంపేట మండలాల్లో ఉదయం 8 గంటల వరకు దాని ప్రభావం కనిపించింది
మంచు బాబోయ్.. మంచు.. బయటకు రావాలంటేనే గొడుగులు పెట్టుకోవాల్సిన పరిస్థితి.. చిరుజల్లులా కురుస్తున్న మంచుకు రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలం ఆదివారం తడిసి ముద్దయ్యింది. ఎటు చూసినా పొగ మంచే.. దారి కన�
గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు సిద్దిపేట జిల్లా రామారంలో 9.43 సెంటీమీటర్ల వాన 12న ఏడు జిల్లాల్లో వడగండ్ల వర్షం హైదరాబాద్, జనవరి 10 : రాష్ట్రంలో ఓ వైపు వానలు పడుతుండగా.. మరోవైపు దట్టంగా పొగమంచు కురుస్తున�
యాచారం : మండలంలోని గ్రామాలను బుధవారం తెల్లవారుజామున పొగమంచు కమ్మేసింది. ఉదయం 9దాటినా మంచు దుప్పటి నుంచి గ్రామాలు తేరుకోలేదు. నాగార్జున సాగర్ రహదారిని మంచు ముంచేసింది. ఎదురుగా వచ్చే వాహనం దగ్గరికి వచ్చే�
9.00am జనరల్ రావత్, ఆయన సతీమణి, ఆర్మీ ఉన్నతాధికారులు కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తమిళనాడు బయల్దేరారు.11.35: సూలూరు ఎయిర్ఫోర్స్ స్టేషన్లో దిగారు.11.48 am అక్కడినుంచి 94 కిలోమీటర్ల దూరంలోని వెల్లింగ్టన్�