భద్రాద్రి కొత్తగూడెం చర్లమండలం వీరాపురం ఇసుక ర్యాంపును గోదావరి వరద చుట్టూముట్టింది. ర్యాంపు సిబ్బందితో పాటు ఇసుక లారీలు వరదలో చిక్కుకు పోయాయి. సమాచారం అందుకున్న...
రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేల్పూర్ మండలంలోని కప్పల వాగు, పెద్దవాగులకు వరద నీరు చేరుతోంది. దీంతో వాగులపై ఉన్న చెక్ డ్యామ్ లో పైనుండి వరదనీరు ప్రవహిస్తోంది. గత మూడు రోజుల నుండి కురుస్తున్న
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శపాఠశాలకు వెళ్లే దారిలోని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కల్వర్టు పూర్తిగా వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది.
వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరదనీటితో నుండి చెరువును తలపిస్తోంది. సోమవారం రాత్రి కురిసిన కళాశాలకు రెండు వైపులా ఉన్న రహదారుల నుండి వచ్చిన వరద నీరు దిగువ ప్రాంతంగా ఉన్న కళాశాల మైదా�
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, గోవిందరావుపేట మండలాలతో పాటు భూపాలపల్లి జిల్లాలోని కాటారంలోనూ సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. ఇన్ని రోజులు ఉక్కపోతతో �
ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఏడాది వానకాలంలో రైతులు 5.80 లక్షల ఎకరాల్లో సాగు వేశారు. పత్తి 4.25 లక్షల ఎకరాలు, సోయాబిన్ 90 వేలు, కంది 60 వేల ఎకరాల్లో సాగైంది. ఈ సీజన్ ప్రారంభం నుంచి రె�
అనుముల మండలం పేరూరులో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో సోమ సముద్రంలోకి భారీగా వరదనీరు వచ్చిచేరింది. దీంతో చెరువు కత్వ నుంచి ఉప్పొంగిన వరద నీరు హాలియా-పేరూరు రహదారిపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది.
వరదలతో ఇబ్బంది పడుతున్న లోతట్టు ప్రాంతాల బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని , సహాయ సహకారం అందిస్తామని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ భరోసానిచ్చారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పంట పొలాలు నీట మునిగిపోయాయి. భారీ వర్షాలకు, మంజీరా వరద నీటితో పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరద ఉధృతికి ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం దొడ్ల-కొండాయి మధ్యనున్న జంపన్నవాగుపై, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మొండ్రాయిగూడెం వాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్లు మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్ష�
నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 19న కురిసిన భారీ వర్షానికి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా నీరు ని�