ప్రభుత్వ పాఠశాలలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమర్సీ (ఎఫ్ఎల్ఎన్) అమలులో ఆయా మండలాల ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులదే కీలక ప్రాత అని, కావునా పట్టిషంగా అమలు చేసి విద్యార్థులందరు కనీస అభ్యసన సామ
పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల లో మండల స్థాయి టీఎల్ ఎం మేళ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధన అభ్యాసన సామగ్రి ఉపయోగించడం ద్వారా విద్యార్థులకు అర�
సర్కారు పాఠశాల విద్యార్థుల్లో విద్యాప్రమాణాల పెంపు, కనీస సామర్థ్యాల సాధనకు గతంలో నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్, లిప్ కార్యక్రమాలను ఈ విద్యాసంవత్సరం సైతం కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వీటి అమలుల�
ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూ మరసీ (ఎఫ్ఎల్ఎన్), ఉన్నతి వంటి కార్యక్రమాల్లో తలెత్తుతున్న సమన్వయలోపాన్ని సరిదిద్దాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) కోరింది.
తొలిమెట్టు కార్యక్రమంలో అమలు ప్రతి రోజూ కథల పుస్తకాల పఠనం హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): ఇక ప్రభుత్వ పాఠశాలల్లో వీక్లీ టెస్టులు నిర్వహించనున్నారు. వారంలో ఐదు రోజులు పాఠ్యాంశాలను బోధించి, ఆరోరోజు విద�