ఐదు గ్యారెంటీలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. ఈ గ్యారెంటీలు రాష్ట్రంలో అధికారాన్ని ఇచ్చినా లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఓట్లు రాల్చలేదు.
అభయహస్తం పథకంలో భాగంగా ఐదు గ్యారెంటీల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన పేరిట గ్రామసభలు నిర్వహించారు.
అభయహస్తం ఐదు గ్యారెంటీల దరఖాస్తు ఫారం ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నది. పూర్తి లోపబూయిష్టంగా ఉండగా, దరఖాస్తు దారులను తికమకపెడుతున్నది. అప్లికేషన్ నింపేటప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతుండగా, ఆయాచ�
ప్రస్తుతం మనరాష్ట్రంలో జరుగబోయే ఎన్నికలను గమనిస్తే, ఆశకు, ఆశయానికి మధ్య జరిగే పోటీలాగానే కనిపిస్తున్నది. ఈ మధ్యనే నాకు వాట్సాప్లో వచ్చిన కొటేషన్ బాగా నచ్చింది. ‘ఆశ ఉన్న వాడికి అధికారమిస్తే అంతా దోచుకు
బీజేపీ 40 శాతం కమీషన్రాజ్ సర్కారుతో విసిగిపోయిన కర్ణాటక ప్రజల పరిస్థితి కాంగ్రెస్ పాలనలో పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ‘5 గ్యారెంటీ ప్రకటనలు’ చూసి ఆశపడ్డ కన్న�