ప్రపంచంలోని ప్రతి జీవరాశికి ప్రాణం ఉంటుందని, అవన్నీ నొప్పిని అనుభవిస్తాయని, మాంసాహారం తినడం అంటే నోరులేని మూగజీవాలను హింసించడమే అని అన్నారు. పెటా ఇండియా ప్రతినిధులు శుక్రవారం బంజారాహిల్స్లోని కేబీఆర�
కమ్మర్పల్లి మండలం కోనాసముందర్ గ్రామంలో మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం చేపలు విక్రయించారు. చేపలు తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలకు సంబంధించి చేపలు విక్రయించే ప్రదేశంలో ఫ్ల�
మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా శనివారం మార్కెట్లో మాంసపు ప్రియులతో సందడి నెలకొంది. ఈ రోజు చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని, అస్తమా వ్యాధి రాదనే నమ్మకంతో జనం ఎక్కువగా చేపలు కొనుగోలు చేశారు.
చేపలు పట్టేందుకు చెరువులోని నీటిని ఖాళీ చేస్తున్నారు. వేలాది క్యూసెక్కుల నీటిని వృథాగా వదిలేస్తున్నారు. ములుగు జిల్లా అతిపెద్ద జలాశయమైన లోకంచెరువు నుంచి కొన్ని రోజులుగా నీటిని విడుదల చేస్తున్నారు.
ఖుల్లం ఖుల్లా మాట్లాడేవాళ్లను ‘కడుపులో ఏం దాచుకోరు పాపం’ అంటారు జనం. వాళ్ల సంగతేమోకానీ నిజంగానే కడుపులో ఏదీ దాచుకోలేని జీవులు కూడా ఉన్నాయి. గుండెలోనూ, బుర్రలోనూ.. చివరికి కాలిలోనూ, వేలిలోనూ కూడా ఏమీ దాచుక
నిజాంసాగర్ ప్రాజెక్టులో భారీ చేప లభ్యమైంది. మండలంలోని హసన్పల్లి గ్రామానికి చెందిన మత్స్యకార్మికుడు గూల లక్ష్మణ్ శుక్రవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లగా వలకు భారీ చేప చిక్కింది.
నిండుకుండలా ఉన్న చెరువులు విహంగాలకు ఆలవాలంగా మారుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వివిధ రకాల పక్షులు చెరువుల్లో సేదతీరుతూ కనువిందు చేస్తున్నాయి.
మత్స్య రైతులు ఖుషీ.. ఖుషీగా ఉన్నారు. సీజన్ రాగానే ప్రభుత్వమే ఉచితంగా చేపపిల్లలను చెరువుల్లో వదులుతుండడంతో మురిసిపోతున్నారు. ఖమ్మం జిల్లాలో 14వేల పైచిలుకు కుటుంబాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3,875 కుటు
జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కొండపేటకు చెందిన జాలరి హరిబాబు వలకు భారీ బొచ్చ చిక్కింది. మంగళవారం గ్రామ సమీపంలోని కృష్ణానదిలో చేపలు పడుతుండగా 20 కిలోల చేప పడింది. భారీ చేప చిక్కడంతో సంబురపడ్డ ఆయన ద�