నగర పరిశుభ్రతపై రామగుండం కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అరుబయట చెత్త పడేస్తున్న వ్యాపారులపై చర్యలకు ఉపక్రమించారు. ఈమేరకు గురువారం గోదావరిఖని ఫైవింక్లయిన్ చౌరస్తాలో రోడ్లపై చెత్త పడ�
గ్రేటర్ హైదరాబాద్లో కల్తీఫుడ్, నాణ్యత లేని ఆహారం ప్రజలు ప్రాణాల మీదకు తెస్తున్నది. ఇష్టారీతిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపుల్లో కల్తీ కలకలం సృష్టిస్తోంది.
ఇటీవల ఆర్టీసీ క్రాస్రోడ్డులో నిర్మాణంలో ఉన్న డాక్టర్ శంకర్స్ పీపుల్స్ హాస్పిటల్ పై ఫిర్యాదు రావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తనిఖీలు నిర్వహించి నిర్మాణంలో కనీస జాగ్రత్తలు గుర్తించిన విషయం తెలిస
ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానాలు పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలమీదే ఎక్కువ ప్రభావం చూపుతాయి. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని..ఇలా సామాన్య ప్రజల నుంచి ట్రాఫిక్ పోలీ�
ఈ ఏడాది సన్నబియ్యం ధరలు అంచనాకు మించి పెరిగాయి. నాలుగేండ్లలో లేని విధంగా పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం బీపీటీ బియ్యం క్వింటా ధర కొత్తవి రూ.5 వేలు, పాతవి రూ.5,500 పలుకుతున్నాయి.
Stubble Burning | పంట వ్యర్థాల దహనం (Stubble Burning) పై హర్యానా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. పంట వ్యర్థాలను తగులబెట్టిన వారికి చలాన్లు జారీ చేస్తున్నది. ఉల్లంఘించిన వారి నుంచి రూ.25 లక్షలకుపైగా జరిమానా వసూలు చేసింది.
డిజిటల్ మీడియా యుగంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు జనం మధ్య విన్యాసాలు చేస్తూ ఫాలోయర్లకు వినూత్న కంటెంట్ (Viral Video) అందిస్తున్నారు. ఈ విన్యాసాలు ఒక్కోసారి ప్రజలకు అసౌకర్య�
నిర్మాణ రంగంలో సత్వర అనుమతులే లక్ష్యంగా ప్రవేశపెట్టిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అఫ్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్బీపాస్) పకడ్బందీగా అమలు అవుతున్నది.
Aarey metro shed | మహారాష్ట్రలోని ఆరే అటవీ ప్రాంతంలో కోర్టు అనుమతికి మించి ఎక్కువ సంఖ్యలో చెట్లను నరికివేశారు. ఈ నేపథ్యంలో ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్పై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థకు �
తమ కంపెనీ ఉద్యోగులు ప్రతి ఏటా కనీసం ఒక వారం రోజులపాటు వార్షిక సెలవు తీసుకోవడాన్ని తప్పనిసరి చేసినట్లు చెప్పారు. లీవ్లో ఉన్న ఉద్యోగులకు సంస్థ నుంచి ఎలాంటి ఈమెయిల్స్, ఫోన్ కాల్స్, లేదా పని గురించి ఆరాల�
Traffic Rules | హైదరాబాద్ మహానగరంలో కొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చారు. వీటిలో భాగంగా పాదచారులకు ఆటంకం కలిగేలా పార్కింగ్ చేస్తూ రూ.600 ఫైన్ విధించనున్నారు.
హరితహారం | ఐజ పట్టణంలో దవాఖాన ప్రచార బోర్డుకు అడ్డువస్తున్నాయని అలిమియో హాస్పిటల్ హాస్పిటల్ యాజమాన్యం హరితహారం చెట్లను తొలగించింది. ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో మున్సిపల్ కమిషనర్